Home » Increasing
మహమ్మారి తర్వాత వారి ఒత్తిడి స్థాయిలు పెరిగినట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు భావించినట్లు నివేదిక వెల్లడించింది. పని చేసే, పని చేయని జనాభా రెండింటికీ ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి ప్రధాన ఒత్తిళ్లుగా సూచించబడ్డాయి. ఇతర కారణాలతోపాటు, ఆరోగ్య సమస్యల�
రాష్ట్రంలోని ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారి సంఖ్యను నిర్దిష్టంగా తెలుసుకునేందుకు క్వాంటిఫయబుల్ డేటా కమిషన్ను గత ప్రభుత్వాలు (బీజేపీని ఉద్దేశించి) ఏర్పాటు చేయలేకపోయాయని విమర్శిస్తూనే తమ ప్రభుత్వం 2019లో ఈ కమిషన్ను ఏర్ప�
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సి
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,83,793. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,840. దేశంలో కరోనా రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు.
కోవిడ్ పేషెంట్లలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BA.2 వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ కేసులను గుర్తించారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్స్, మల్టిఫ్లెక్సీల వారీగా..ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్ ప్రీమియంగా టికెట్ రేట్లను నిర్దేశించింది.
తిరుపతి ఐఐటీ క్యాంపస్లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 72 మంది విద్యార్థులు, 30మంది సిబ్బందికి పాజిటివ్గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇండియాలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 38 కేసులు నమోదు అయ్యాయి.
గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం వరకు తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మంగళవారం నుంచి క్రమంగా పెరుగుతోంది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కానీ అదే సమయంలో ఈ మహమ్మారి బారిన పడుతున్న పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.