Home » IND
భారత్ అతిపెద్ద ఓటమిని చవిచూసింది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డేలో పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. నిన్న భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలిచింది. నిన్న
తొలి మ్యాచులో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. నేటి మ్యాచులో అతడిని తీసుకుంటారా? లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచులో శార్దూల్ ఠాకూర్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి మ్�
కేఎల్ రాహుల్ టీమిండియాను గెలిపించాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (3 పరుగులు), శుభ్ మన్ గిల్ (20) సహా విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో టీమిండియా ఆసలు గెలుస్�
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్కు టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్షర్ దూరమయ్యారు.
భారత గడ్డపై ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది.
india vs england 2nd test : చెన్నైలో భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ టీం 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫాల్ ఆన్ నుంచి ఈ జట్టు తప్పించుకుంది. అశ్విన్ తన మాయాజాలంతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏకంగా 5 వికెట్లు తీశ
IndVsEng: చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లాండ్ ఇరగదీసిన మైదానం వేదికగా ఆడిన ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఆర్చర్ బౌలింగ్లో 3.3వ ఓవర్ వద్ద ఓపెనర్ రోహిత్(6) పరుగులకే కీపర్ బట్లర్కు క్యాచ్ ఇ�
Ind vs Eng: Good new for fans : భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి…. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యం�
Aus vs Ind: సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేసిన ఫించ్ (114), స్మిత్ (105; 66బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సులు) ఇండియా ముందు భారీ టార్గెట్ ఉంచారు. చేధనలో టీమిండియా తడబాటుకు లక్ష్యాన్ని సాధించలేక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 66 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐపీఎల్ 202
తొలి టెస్టు పరాజయాన్ని అధిగమించే దిశగా భారత్ బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆల్ అవుట్ అయి 242 పరుగులు చేసింది. మొదటి టెస్టుతో పోలిస్తే పరవాలేదనిపించే స్కోరు చేసింది టీమిండియా. ఓపెనర్ పృ�