Home » IND vs ENG 4th T20I
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 186 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs ENG 4th T20I : ఐదు టీ20ల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్; 12) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా (14) పరుగులకే చేతు