-
Home » IND vs ENG Match
IND vs ENG Match
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ విరామ సమయంలో రైనా, కోహ్లీ ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్
కోహ్లీ, రైనా చాలాకాలం డ్రెస్సింగ్ రూంను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహంకూడా ఉంది. తాజాగా మైదానంలో
ఇంగ్లాండ్ పై భారీ విజయం.. అయినా ప్రతిసారి ఇలా ఉండదన్న రోహిత్ శర్మ.. అలా ఎందుకన్నాడంటే?
టోర్నమెంట్ లో మేముఆడిన ఐదు మ్యాచ్ ల కంటే జట్టులోని ప్రతి ప్లేయర్ కు కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్ ఇది. ఇక్కడ మేము మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
ఉత్తమ ఫీల్డర్ గా మరోసారి పతకాన్ని అందుకున్న కేఎల్ రాహుల్.. వీడియో వైరల్
రాహుల్ లక్నోలో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో స్టంప్స్ వెనుక అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. లెగ్ సైడ్ లో రెండు బౌండరీలు అడ్డుకున్నాడని అన్నారు.
మరోసారి షార్ట్ బాల్కు శ్రేయాస్ అయ్యర్ అవుట్.. సోషల్ మీడియాలో మీమ్స్.. మీరూ చూడండి..
12వ ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతిని శ్రేయాస్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అదికాస్త మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న మార్క్ వుడ్ చేతికి చిక్కడంతో శ్రేయాస్ (4) ఔట్ అయ్యాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నఇంగ్లాండ్.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి భారత్ జట్టు
ఇదిలాఉంటే ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే మైదానంలోకి దిగాయి. ముఖ్యంగా భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం అయిందని, అతను ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు తుది జట్టులో ఉండడని వార్తలు వచ్చాయి. కానీ..
ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం
ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అతర్జాతీయ క్రికెట్ లో 18వేల పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే రోహిత్ మరో 47 పరుగులు చేయాల్సి ఉంటుంది.
ఇంగ్లాండ్ తో మ్యాచ్.. 20ఏళ్లుగా టీమిండియాకు దక్కని విజయం.. అశ్విన్ రీఎంట్రీ ఉంటుందా? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే
లక్నోలోని ఏకనా స్టేడియం పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో భారత్ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్తో మ్యాచ్ రోహిత్ శర్మకు ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా..?
టీమ్ఇండియా ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది.
ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్ కోసం లక్నో చేరుకున్న టీమిండియా ప్లేయర్స్.. వీడియోలు చూడండి
లక్నోలో జరిగే మ్యాచ్ ఇంగ్లండ్ జట్టుకు చాలా కీలకం. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ భీకర ఫామ్ లో ఉన్నారు. వరుసగా ఐదు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది.