Home » IND vs NZ 3rd Test Match
వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లు ఓడిపోవడంతో భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ లో స్థానం దక్కించుకోవటం క్లిష్టతరంగా మారింది.
న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా మరోసారి ఘోర ఓటమిని చవిచూసింది. మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారత్ జట్టు విజయం సాధించాలంటే 147 పరుగులు చేయాలి. అయితే, ఇక్కడ భారత్ అభిమానులు ఆందోళనకు గురిచేసే అంశం ఏమిటంటే..