Home » ind vs nz test
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. శుక్రవారం రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు.
న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గాయమైంది. అసలే తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శనతో కష్టాల్లో పడిన టీమిండియాకు ..
భారత్ రెండో ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లైర్ చేసింది. దీంతో కివీస్ 540 పరుగులు చేయాల్సి ఉంది. చివరిలో అక్షర్ పటేల్ చెలరేగిపోయి ఆడాడు.