Home » Ind vs NZ
వచ్చే ఏడాది టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాల్ని బీసీసీఐ వెల్లడించింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఇండియా టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది.
భారత్-న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్చర్చ్ లోని హాగ్లీ ఓవల్ లో జరిగిన మూడో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. నేటి వన్డేను రద్దు చేశారు. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగ�
కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. శ్రేయస్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇక, ఈ మ్యాచ్లో అందరిచూపు పంత్పై ఉంది.
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ మ్యాచ్ గెలవడం ఇండియాకు చాలా కీలకం.
హమిల్టన్ వేదికగా భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే రద్దైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగించడంతో పలుసార్లు అంపైర్లు ఆటను నిలిపివేశారు. 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో వర్షం తగ్గినా మ్యాచ్ ఆడే పరిస్థిత�
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో భారత్ 372 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత గడ్డపై ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది.
ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల టార్గెట్ ఉంచిన కోహ్లీ సేన... విజయానికి మరో 5 వికెట్ల దూరంలో..
భారత్ రెండో ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లైర్ చేసింది. దీంతో కివీస్ 540 పరుగులు చేయాల్సి ఉంది. చివరిలో అక్షర్ పటేల్ చెలరేగిపోయి ఆడాడు.
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత జట్టు ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ముందు బ్యాటర్లు..