ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
భారత్ జోరు మీదుంది. సొంత గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. భారత జట్టు మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ తో రెండో వన్డేలోనూ ఘన విజయం సాధించిన భారత్.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు విజయం సాధించిన విషయం విధితమే. అయితే, ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమిండియాకు జరిమానా విధించింది.
దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర సాగిన సమయంలోనూ రాహుల్ కేవలం తెల్ల టీ-షర్ట్నే ధరించారు. తెల్లవారు జామున 6గంటలకు ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా రాహుల్ తెల్లటీషర్ట్పైనే పాదయాత్�
India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ చేశ�
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఈ ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 337 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. (Ind Vs NZ 1st ODI)
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసి�
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో కివీస్ తో టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.
నేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.