Home » IND vs SL 2nd T20
శ్రీలంక పర్యటనలో భారత జట్టు అదరగొడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచుల టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది.
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ ఏడాది భీకర ఫామ్లో ఉన్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేలోపే గాయం రూపంలో సంజూకు దురదృష్టం వెంటాడింది. అయితే, సంజూ దురదృష్టం రాహుల్ త్రిపాఠికి అదృష్టంగా మారుతుందా అన్నచర్చ సాగుతుంది.
టీమిండియాతో జరుగుతున్న రెండోటీ20లో శ్రీలంక భారీ లక్ష్యాన్ని సాధించింది. లంక 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.