Home » IND Vs WI
మొదటి టెస్టులో వెస్టిండీస్ పై ఘన విజయంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్ను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
వెస్టిండీస్ లోని డొమినికాలో జరిగిన ఈ టెస్టు మ్యాచులో కోహ్లీ 76 పరుగులు చేశాడు.
డిక్లేర్ ప్రకటించడానికి ముందు ఇషాంత్ కిషన్ క్రీజులో ఉన్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 421/5కి డిక్లేర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య డొమినిక వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో ఆట ప్రారంభమైంది. భారత్ ఓవర్ నైట్ స్కోరు 312/2 బ్యాటింగ్ను కొనసాగిస్తోంది.
టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగ్రేటం టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు ఈ యువ ఆటగాడు. ఈ కుర్రాడి ఆటతీరుడు అందరూ ఫిదా అవుతున్నారు.
అరంగ్రేట టెస్టులోనే భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతకంతో చెలరేగాడు. తద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో..
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అదరగొడుతున్నాడు. మొదటి రోజు ఆటలో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు.