Home » IND Vs WI
వెస్టిండీస్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మూడో టీ20కి బీసీసీఐ ప్రత్యేక అనుమతులిచ్చింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సభ్యులు చర్చలు జరిపి 20వేల మంది స్టేడియానికి రావొచ్చని వెల్లడించారు.
భారత జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్ తో మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(80), యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్(33), దీపక్ చాహర్(38) పరుగులతో రాణించారు.
అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 42 పరుగులకే 3 వికెట్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను..
చారిత్రక 1000వ వన్డేలో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది.
వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా విండీస్ జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది.
టీమిండియా రెగ్యూలర్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫిబ్రవరి 6నుంచి వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు సారథ్యం వహించనున్నడు. డిసెంబర్ 2021న కోహ్లీ రాజీనామా అనంతరం ఆడుతున్న...
వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత బ్యాట్స్మెన్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండు రికార్డులను బద్దలు కొట్టేందుకు దగ్గరగా ఉన్నాడు.