-
Home » IND Vs WI
IND Vs WI
15 రోజుల ముందే జైస్వాల్కు ఆ విషయాన్ని చెప్పేసిన రోహిత్ శర్మ.. అందుకే అలాగా..
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) టెస్టు క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.
అందరినీ ఆశ్చర్యపర్చిన గిల్.. ట్రోఫీ అందుకున్న వేళ దీన్ని గమనించారా? ఫొటోలు చూడండి..
వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న వేళ గిల్ అందరినీ ఆశ్చ�
అందుకనే విండీస్ను ఫాలో ఆన్ ఆడించాం.. ఫ్లైట్లో ప్లాన్ చేస్తాం.. శుభ్మన్ గిల్ కామెంట్స్..
వెస్టిండీస్పై టెస్టు సిరీస్ విజయం సాధించడం పై భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. తాము గెలవాలనే లక్ష్యంతోనే..
అవార్డులు, నగదు బహుమతులు అందుకున్న ప్లేయర్లు వీరే.. ఎవరికి ఎంతంటే..?
భారత్, వెస్టిండీస్ (IND vs WI ) జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ముగిసింది. రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపిక అయ్యాడు.
'మేం ఓడిపోయినా.. 100 ఓవర్లు ఆడాం..' వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ కామెంట్స్ వైరల్..
భారత్తో రెండో టెస్టులో ఓడిపోవడం పై (IND vs WI) వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ స్పందించాడు.
వెస్టిండీస్ పై రెండో టెస్టులో విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉందంటే..?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC Points Table 2027) 2025-27లో భారత్ దూసుకుపోతుంది.
వెస్టిండీస్ పై రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్స్వీప్..
ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయాన్ని సాధించింది.
విజయానికి చేరువలో భారత్.. ముగిసిన నాలుగో రోజు ఆట.. యశస్వి జైస్వాల్ విఫలం
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో (IND vs WI 2nd Test) భారత్ విజయం దిశగా దూసుకువెలుతోంది.
భారత్ ముందు 121 పరుగుల లక్ష్యం.. రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 390 ఆలౌట్..
ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ముందు వెస్టిండీస్ 120 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
2967 రోజుల తరువాత టెస్టుల్లో షై హోప్ సెంచరీ.. వెస్టిండీస్ తరుపున ఆల్టైమ్ రికార్డు..
భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షై హోప్ సెంచరీ చేశాడు.