Home » independence
బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, కొంతకాలంగా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 80-85 రేంజ్లో ఉంది. శుక్రవారం (ఆగస్టు 11, 2023) నాటికి ఇంటర్బ్యాంకింగ్ కరెన్సీ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఒక డాలర్ విలువ 82.96 రూపాయలకి సమానం. ఈ ఏడాది డాలర్తో పోలి
భారత్ మొదటి యుద్ధాన్ని 1947లో, చివరి యుద్ధాన్ని 1999లో చేసింది. 1967లో చైనాపై భారత్ విజయం సాధించింది.
నేటి పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఆన్లైన్ కార్యకలాపాల పెరుగుదల చాలా ఎక్కువైంది. పాన్ డబ్బా దగ్గర నుండి ఆన్ లైన్ లో వస్తువుల కొనుగోలు వరకూ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటివి విపరీతంగా వాడేస్తూ ఉన్నారు. అందు�
ఇది చాలా చాలా కలవరపెడుతోన్న ధోరణి. టీఎన్ శేషన్ (1990 నుంచి 1996 మధ్య ఆరు సంవత్సరాలు సీఈసీగా ఉన్నారు) అనంతరం వచ్చిన ఏ వ్యక్తికి పూర్తి పదవీకాలం ఇవ్వలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? వాస్తవానికి అలా ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వానికి తెలుసు. పుట్టిన త�
భారతమాత ముద్దుబిడ్డలైన లక్షలాది మంది త్యాగఫలంగా ప్రస్తుతం మనమంతా స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం.
దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరులను తలచుకుంటూ..వారు చేసిన పోరాటాలను స్మరించుకోవాలనే మంచి ఉధ్ధేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. కుల మతాలకు అతీ�
Russia’s Gagarin Cosmonaut Training Center : అంతరిక్షంలో ప్రయాణించేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రష్యాలో శిక్షణ పొందుతున్నారు. రష్యా రాజధాని మాస్కోలోని ‘గగరీన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్(జీసీటీసీ)’లో ఫిబ్రవరి 10న ఈ నలుగురికి శిక్షణ మొదలైం�
ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకొచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాలన్నింటిని కలిపి భారత స్వాతంత్య్రోద్యమంగా చెబుతారు. అనేక సాయు�
ఆధునిక భారతదేశ చరిత్రకి.. ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి.. మహా సంగ్రామంగా మారింది. మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు.. ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-2ను భారత�