Home » India Alert
చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ శ్రీలంకలోని హంబన్టొట పోర్టులో కొన్ని రోజుల పాటు నిలిపి ఉంటచమంటే..అది కచ్చితంగా భారత్ను టార్గెట్ చేయడమే..షిప్ ఒకసారి హంబన్కు చేరుకుంటే మొత్తం దక్షిణ భారత దేశమంతా దాని నిఘా పరిధిలోకి వెళ్లిపోతుంది. ఇ�
చైనా భారత్ మీద భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది. ఓ నిఘా షిప్ను శ్రీలంక పోర్టుకు పంపించబోతోంది. షిప్ను అక్కడికి పంపిస్తే.. భారత్కు ఎందుకు టెన్షన్ ? అసలు ఆ షిప్ ప్రత్యేకతలు ఏంటి.. ఆ నౌక ద్వారా చైనా ఏం చేయబోతోంది..?