Home » India bans wheat exports
భారత్లో పెరిగిపోతున్న ఆహార ధాన్యాల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమ పిండి ధరలను కట్టడి చేయడానికి దాని ఎగుమతులపై పరిమితులు విధిస్తామని చెప్పింది. త�
అరుదైన ఘటనలో చైనా జాతీయ మీడియా సంస్థలు భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. "భారతదేశాన్ని నిందించడం ద్వారా ప్రపంచ ఆహార సమస్య పరిష్కారం కాదు. అని గ్లోబల్ టైమ్స్ కధనం వెల్లడించింది.