-
Home » India-china clash
India-china clash
India-China Clash: లధాఖ్ నుంచి అరుణాచల్ వరకు.. చైనాతో సరిహద్దును గరుడ దళంతో కట్టుదిట్టం చేసిన భారత్
December 22, 2022 / 05:35 PM IST2020 నుంచే సరిహద్దు వెంటన ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి చర్యలనైనా దూకుడుగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్దంగా ఉంది. తాజాగా గరుడ బలగాల మోహరింపుతో సరిహద్దు మరింత పటిష్టమైందని ప్రభుత్వం పేర్కొంది.…
India-China Clash: రైతుల ముందు 56, చైనా ముందు 0.56.. మోదీపై ఆప్ ఫైర్
December 21, 2022 / 09:20 PM ISTరైతులకు 56 అంగుళాలు చూపించే ప్రభుత్వం చైనా ముందు మాత్రం 0.56 అంగుళాలకు కుంచించుకుపోతుంది. చైనా సైనికులు దురాక్రమణలకు పాల్పడుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈ మౌనం వెనుక ఉన్న కారణం…
India-China clash: మన దేశం ‘చైనా పే చర్చా’ ఎప్పుడు చేస్తుంది? మోదీ ‘చాయ్ పే చర్చా’ను ఉద్దేశిస్తూ ఖర్గే విమర్శలు
December 17, 2022 / 12:14 PM ISTచైనా నుంచి మనకు ఉన్న ముప్పు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నేను మూడేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ముప్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, లేదంటే…
India-China Clash: దేశంలో 3,560 చైనా డైరెక్టర్లు.. చైనాపై రాహుల్ కామెంట్ల అనంతరం కాంగ్రెస్
December 17, 2022 / 07:14 AM ISTచైనా నుంచి మనకు ఉన్న ముప్పు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నేను మూడేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ముప్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, లేదంటే…
India – China Border Clash: భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య.. నేటి నుంచి భారత వైమానిక దళ విన్యాసాలు..
December 15, 2022 / 07:29 AM ISTఅరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్జే వద్ద ఈ నెల 9న భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణతో వాస్తవాధీన రేఖ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి భారత వైమానిక…
భారత్, చైనా ఉద్రిక్తతలపై రాజ్నాథ్సింగ్ కీలక సమావేశం
December 13, 2022 / 05:11 PM ISTభారత్, చైనా ఉద్రిక్తతలపై రాజ్నాథ్సింగ్ కీలక సమావేశం
భారత్పై హఠాత్తుగా దాడి చేసేందుకు చైనా ప్లాన్
August 1, 2021 / 09:47 AM ISTభారత్పై హఠాత్తుగా దాడి చేసేందుకు చైనా ప్లాన్
నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో కాల్పులు.. చొరబాటుకు యత్నించిన చైనా.. భారత్ వార్నింగ్ షాట్స్
September 8, 2020 / 06:51 AM ISTతూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం…
సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత: భారత్, చైనా దళాల మధ్య కాల్పులు
September 8, 2020 / 06:33 AM ISTతూర్పు లడఖ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు…
స్పోర్ట్స్ మార్కెట్ను శాసిస్తున్న చైనా.. ఇండియాపై డ్రాగన్ డామినేషన్..!
June 25, 2020 / 02:32 PM ISTమేడ్ ఇన్ చైనా.. ఆ పేరు చూస్తే చాలు.. ఎగబడి కొనేస్తారు. లక్షల ధర పలికే ఖరీదైన టీవీల నుంచి రూపాయి ఖరీదుండే గుండు సూది వరకు.. చైనా ప్రోడక్ట్స్కి వుండే గిరాకీ అంతా…