Home » India corona cases
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. 6 నెలల తర్వాత కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో 4,17,895 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,30,071కి చేరిం�
ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నా కొవిడ్ ఆనవాళ్లను తుడిచిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతం మూడువేల దిగువకు రోజువారి కేసులు నమోదవు�
ఒమిక్రాన్ బాధితుల్లో యువతే ఎక్కువ..!
కరోనా విజృంభిస్తున్న సమయంలో... శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు... ఐఐటీ పరిశోధకులు...
మనుషుల్లో ఒకరకమైన జన్యువు ఉన్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని..ఆ జన్యువు ఉన్నవారు వైరస్ భారిన పడితే త్వరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది
భారత్ బీ అలర్ట్.. ముందుంది కరోనా కల్లోలం..!
ఆస్ట్రేలియా, యూకేలో ఒమిక్రాన్ కలకలం
ఆందోళనకరంగా కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి