Home » India Corona Pandemic
గత 24 గంటల్లో 22 వేల 270 మంది వైరస్ బారిన పడ్డారు. 325 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.