Home » India Covid Surge
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం
కరోనా విలయతాండవానికి అల్లాడిపోతోన్న ఇండియాను ఆదుకునేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ముందుకొచ్చింది. దాదాపు 510 కోట్ల రూపాయల విలువైన మందులను భారత్కు విరాళంగా ప్రకటించింది.