Home » India In Ladakh
జమ్మూకశ్మీరులో మరోసారి హిమపాతం సంభవించింది. లడఖ్లోని కున్ పర్వతం వద్ద హిమపాతం సంభవించడంతో భారత ఆర్మీ సైనికుడు మరణించాడు. మరో నలుగురు సైనికులు గల్లంతు అయ్యారు....
జమ్మూకశ్మీర్ లోని లడఖ్ ప్రాంత లేహ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లడఖ్లోని లేహ్ జిల్లాకు ఈశాన్యంగా 295 కిలోమీటర్ల దూరంలో ఆదివారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలి�
సరిహద్దుల్లో చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. భారత సరిహద్దుకు తన సైన్యాన్ని వేగంగా తరలించేందుకు వీలుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై ఓ వంతెనను చైనా నిర్మిస్తోంది.