Home » India lock down
భారత్ను కమ్మేస్తున్న కరోనా
ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణాపాయం లేదని... లాక్ డౌన్ పెడతారనే దుష్ప్రచారాలు నమ్మవద్దని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు.
ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త... కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కంటికి కనిపించని మమహ్మారి ఎటు వైపు నుంచి కాటు వేస్తోందో తెలియని పరిస్థితి.
మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. వరంగల�
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ గడువు ముగిసే తేదీ సమీపిస్తోంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. ఇప్�
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈశాన్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితుల కోసం సాయ�
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అప్పటివరకూ రైళ్లు నడిచే పరిస్థితి లేదు. కానీ, లాక్ డౌన్ ముగిసిన వెంటనే బుకింగ్స్ మొదలై రైళ్లు నడుస్తాయంటూ వస్తున్న వార్తలపై రైల్వే శాఖ క్లా