Home » India Lockdown
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి మామూలుగా లేదు. సెకండ్ వేవ్ లో మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. వేగంగా వ్యాపిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. విలయతాండవ�
లాక్డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది.
కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రలు కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టగా, మరికొన్ని చోట్ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మే 3 నుంచి దేశవ్యాప్తంగా ల
జనతా కర్ఫ్యూకి ఏడాది
తెలంగాణలో మరోమారు కరోనా మహమ్మరి విభృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
Shweta Basu: ‘ఎకడా’.. అంటూ తన ముద్దు ముద్దు మాటలతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని తర్వాత వివాదాల్లో చిక్కుకుని దాదాపు కనుమరుగైపోయిన శ్వేతా బసు ప్రసాద్ పెళ్లై ఏడాది కాకుండానే వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. భర్త రోహిత్ మిట్టల
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా ఆగడం లేదు. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు వేలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కేసుల సంఖ్య అమాంతం అధికమౌతున్నాయి. 2020, జులై 20వ తేదీ సోమవారం కొత్తగా 1, 198 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఏడు మరణాలు నమోద�
భారతదేశంలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ముగియడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అందరి చూపు కేంద్రంపై ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? అనేదానిపై హాట్ హాట్ చర్