Home » India - Pak Boarder
జమ్మూకశ్మీర్లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింద�
న్యూఢిల్లీలో జి-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దుల్లో భారతీయ వైమానిక దళం త్రిశూల్ పేరిట సైనిక విన్యాసాలు చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 14వతేదీ వరకు చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంట వైమానిక దళం శిక్షణ వ్యాయామం చేయనుంది..
అసలే అది పాకిస్తాన్..అందులోనూ ఇప్పుడు నిప్పు తొక్కింది..పైగా కల్లు తాగినట్లు బిహేవ్ చేసింది. భారత్ కొట్టిన దెబ్బతో దిక్కుతోచని స్థితిలో పడింది..అయినా..భారత్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రపంచంలో ఎన్ని మార్గాలు ఉంటాయో..అన్నింటినీ ట్రై చేస్తోంద�