Home » India-Pakistan match
లోకేశ్, కేశినేని చిన్ని టీమిండియా జెర్సీలో స్టేడియంలో సందడి చేశారు.
వరల్డ్ కప్ 2023 పోటీల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో అక్టోబరు 15వతేదీన జరగనున్న మ్యాచ్ను భద్రతా కారణాల దృష్ట్యా గేమ్ తేదీని మార్చనున్నారు....
‘మ్యాచులో క్రికెటే గెలిచింది.. అంతేగానీ, భారత్ లేదా పాకిస్థాన్ కాదని మాత్రమే నేను చెబుతాను. ఈ మ్యాచ్ జరిగిన తీరు అద్భుతం. ఇరు జట్లూ చాలా బాగా ఆడాయి. ఏ జట్టు గెలుస్తుందో ఆ టీమ్ బాగా ఎంజాయ్ చేస్తుంది.. ఓడిపోయిన జట్టు తదుపరి మ్యాచులు గెలిచేందుకు ప�
నేటి భారత్-పాక్ మ్యాచ్ను గుంపులు గుంపులుగా చూడొద్దని విద్యార్థులకు జమ్మూకశ్మీర్, శ్రీనగర్ లోని ఓ కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, ఆ మ్యాచు గురించి సామాజిక మాధ్యమాల్లోనూ ఎటువంటి పోస్టులూ చేయొద్దని చెప్పింది. విద్యార్థుల సంక్షేమం కోసమే త
ప్రతిష్టాత్మక టీ20 మ్యాచ్లు ఇవాళ(23 అక్టోబర్ 2021) నుంచి మ్యాచ్లు ఆసక్తికరంగా ఉండనున్నాయి.