Home » India reports
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా సాగుతోంది. మరణాలు మాత్రం ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో ప్రతిరోజూ సుమారు 15 వేల కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మునుపటి రోజు కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో 14,146 మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది.
మరణ మృదంగం మ్రోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు సంఖ్య మాత్రం తగ్గలేదు. దేశంలో రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత తగ్గాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
దేశంలో కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్లో కరోనా కేసులు తగ్గాయి.
Coronavirus live updates: కరోనా తుఫాన్లో భారత్ అల్లకల్లోలం అవుతోంది. ఒక్కరోజులోనే దేశంలో 2 లక్షల 59 వేల 170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే 14 వేల కేసులు తగ్గినట్లు కనిపించినా… మొన్న ఆదివారం వీకెండ్ కావడం, టెస్టింగ్ సెంటర్లు క్లోజ్ చేస�
భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా-బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో 69,878 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇదే సమయంలో 945 మంది చనిపోయారు. ప్రపంచంలో ఒక రోజులో అత్యధిక కరో�
దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండగా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. దేశంలో లేటెస్ట్గా ఒక్క రోజులో 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావ