Home » India vs Bangladesh Test Series
మ్యాచ్ ప్రారంభానికి ముందు చాలా మంది ప్లేయర్లు మైదానంకు మొక్కి లోపలికి వస్తుంటారు. కానీ, భారత్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం ..
1985 సంవత్సరంలో కొలంబో క్రికెట్ గ్రౌండ్ లో భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 8వ వికెట్ కు కపిల్ దేవ్ - శివరామకృష్ణ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో లాల్ సింగ్ - అమర్ సింగ్ 8వ వికెట�
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్లకు విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నాల్గోరోజు ఆటలో రెండో టెస్టు మ్యాచ్ లో గెలిచేది ఎవరో తేలిపోతుంది. మూడోర�
ఈ నెల 22 నుంచి 26 వరకు బంగ్లా దేశ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే రెం�
జడేజా, మహ్మద్ షమీల స్థానంలో ఉత్తరప్రదేశ్కు చెందిన సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను భర్తీచేసే అవకాశం ఉంది. సౌరభ్, సైనీ ఇద్దరూ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇండియా ఏతో పర్యటనలో ఉన్నారు.