Home » India Vs England 5th Test
మూడోరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి రాకపోవడానికి గల కారణంపై బీసీసీఐ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించింది.
టీమిండియాతో జరిగిన ఐదో టెస్టు లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్, జానీ బెయిర్ స్టోలు శతకాలతో అదరగొట్టారు. వీరి జోడీకి చ
ఇంగ్లండ్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్ లోనూ విజృంభిస్తోంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ లో చెలరేగడమే కాదు, బంతితోనూ నిప్పులు చెరుగుతున్నాడు.(Jasprit Bumrah On Fire)
ఇంగ్లండ్తో 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా భారీ స్కోర్ చేసింది. పంత్, జడేజా సెంచరీలతో చెలరేగారు. ఆఖరిలో బుమ్రా సంచలన బ్యాటింగ్ చేశాడు.(IndVsEng 5th Test)