Home » india vs england t20
IND vs ENG T20: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15మంది సభ్యుల జట్టును ప్రకటించగా..
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాప్ ఆర్డర్ తడబడింది. దీంతో 20 ఓవర్లలో 170/8 గౌరవపదమైన పరుగులు సాధించి ఇంగ్లాండ్ జట్టు ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్ లో ఓ క్యాచ్ హైలైట్ గా నిలిచింది. వావ్ అనిపించింది. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఉంది. భారత్ ఇన్నింగ్స్లో సూర్యకుమార్ ఔట్ అయిన తీరు హైలైట్ గా నిలిచింది.