Home » India vs England T20 match
టీమ్లో ఒక్కరే లీడర్ ఉండాలి. ఏడుగురు ఉంటే కష్టమే అంటూ మాజీ క్రికెటర్అ జయ్ జడేజా వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం టీమిండియా వివిధ ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో అనేక మంది కెప్టెన్లుగా బాధ్యత వహించారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన క్రికెట్ అభిమానులు నవ్వులు పూయించే వీడియోలతో టీమిండ�