Home » India vs Pakistan T20 Match
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19ఓవర్లల్లో కేవలం 199 పరుగులకు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో పంత్ (42) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.
సీట్గీక్ పేరుతో ఒక అమెరికన్ వెబ్సైట్ ఉంది. క్రీడలతో పాటు ఇతర ఈవెంట్ల టికెట్లు కూడా ఇందులో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ..
బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, బంగ్లా కెప్టెన్ షకీబ్ మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వు బ్యాటింగ్ చేయి, అంపైర్లను వారి పని చేయనివ్వండి’ అని యూన
భారత్ జట్టు పాకిస్థాన్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాదు.. ఏ జట్టుపై ఆడుతున్నా ఓడిపోవాలని కోరుకునే దేశాల్లో పాకిస్థాన్ ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తదుపరి ఆడే మూడు జట్లపై ఎట్టిపరిస్థితుల్లో విజయం స
టీ20 వరల్డ్కప్లో మరోసారి పాక్ వర్సెస్ ఇండియా జట్లు తలపడితే బాగుండు అని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే వారి కోరిక తీరే అవకాశాలు లేకపోలేదు. కానీ, ఇరు జట్లు టోర్నీలో చివరి వరకు నిలవాలి. అప్పుడే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మనం మరోస�
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో చివరి బాల్కు భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
టీ మిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ గా మ్యాచ్ చూసిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులు విజయం అనంతరం కేరింతలు కొ�
టీ20 వరల్డ్ కప్ టోర్నీ సూపర్ -12లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ జట్టును ఓడించింది.
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత ముఖ్యమైనదిగా టీమిండియా భావిస్తుంది. దీనికితోడు వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఆసియా కప్లో భారత్ జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసహా, ఆ దేశ మాజ�