Home » India Vs South Africa T20 Series
మూడు మ్యాచ్ల టీ20ల సిరీస్లో భాగంగా ఇవాళ రాత్రి గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న
వరుస సిరీస్లలో విజయంతో దూకుడు మీదున్న భారత క్రికెట్ జట్టు.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. కేరళలోని తిరువనంతపురంలో బుధవారం ఈ సిరీస్లో ప్రారంభ మ్యాచ్ జరగనుంది.