Home » India vs West Indies
వన్డే క్రికెట్ చరిత్రలో ఐదు వికెట్ల పతనం తరువాత మిగిలిఉన్న బంతుల పరంగా ఇది రెండో అతిపెద్ద విజయం. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 180 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే మొత్తం 274 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 57.32 సగటుతో 13,776 పరుగులు చేశాడు. ఇందులో 46 సంచరీలు ఉన్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 421/5కి డిక్లేర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం..
మంగళవారం బస్సెటెర్రెలోని వార్నర్ పార్కులో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవటం ద్వారా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
రెండో టీ20లో వెస్టండీస్ సత్తా చాటింది. టీమిండియాపై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వెస్టండీస్ బౌలర్ మెకాయ్ ధాటికి ఎక్కువ స్కోరు సాధించలేక పోయింది. మెరుపు వేగంతో మెకాయ్ వేసిన బంతులకు భారత్ బ్యాట్స్మెన్ �
భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ట్రినిడాడ్లోని తరౌబా బ్రియాన్ లారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (�
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్లో సాధన చేస్తూ బిజీబిజీగా కనపడ్డాడు. భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ ఆడలేదన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్కు కెప్టెన్గా శిఖర్ ధావన్ �
భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య నేటి నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ నుంచి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను తప్పించిన భారత సెలెక్టర్లు ఆ స్థానంలో సంజూ శాంసన్ను తీసుకున్నారు. టీమిండియాతో కేఎల్ రాహుల�
''శతకం పూర్తి చేస్తానని అనుకున్నాను. కానీ, వర్షం అనేది మన నియంత్రణలో ఉండదు కదా? ఆ సమయంలో వర్షం పడడంతో నేను చాలా నిరాశకు గురయ్యాను. మరో ఓవర్ ఆట జరగాల్సింది. నేను ఇదే ఆశించాను. నేను ఈ మూడు వన్డేల్లోనూ బాగానే ఆడాను. నా ప్రదర్శ�
ప్రస్తుతం శుభ్మన్ గిల్ 51, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 115 పరుగులుగా ఉంది. అయితే. 24వ ఓవర్ ముగిశాక వర్షం పడడంతో ఆటకు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ వర్షం తగ్గితే ఆడే అవకాశం ఉంది.