Home » India Womens Cricket
ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఇరు జట్లు ..
ఆసియా కప్ -2024 టోర్నీలో భారత్ జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్ లు ఆడుతుంది. తొలి మ్యాచ్ ఇవాళ పాకిస్థాన్ తో తలపడనుంది. జూలై 21న ఆదివారం యూఏఈ జట్టుతో...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ 20, ఓడీఐ సిరీస్లకు మహిళల సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది.....
ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో తలపడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ధాటిగానే ఆడుతోంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి...
ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శుభారంభం ఇచ్చారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం 53 పరుగులు చేసిన షఫాలీ...
ప్రధానంగా షెఫాలీ బ్యాట్ కు పని చెప్పారు. అదుపు తప్పిన బంతులను బౌండరీకి తరలించారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
మూడు మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి...మిథాలీ సేన కీలక సమరానికి సై అంటోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో..