Home » india
చిప్ సెట్ల విషయంలో చైనాకు చెక్ పెట్టె నిర్ణయం తీసుకుంది. తైవాన్ తో కలిసి భారీ చిప్ సెట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ఈనెల 13న గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో ఉన్న 3,000 కేజీల హెరాయిన్ ని డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఆదివారం భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో మోడీకి బీజేపీ నేతలు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. జెపి నడ్డాతోపాటు పలువురు స్వాగతం పలికారు.
మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయానికి వెళ్లి యూఎన్ జనరల్ అసెంబ్లీ(UNGA)76 వ సమావేశంలో ప్రసంగించారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో శుక్రవారం వైట్హౌస్లో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ నేతలు చర్చించారు. అయితే ఈ సందర్భంగా
అమెరికా నేతృత్వంలో క్వాడ్ సభ్య దేశాధినేతలు మొదటిసారి ప్రత్యక్షంగా వైట్హౌస్ వేదికగా సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని మోదీ
మరో కీలక అంశంలో భారత్ కు అగ్రరాజ్యం మద్ధతు లభించింది. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం
భారతదేశంలో కరోనా మూడో వేవ్ వచ్చినా, దాని తీవ్రత తక్కువగానే ఉండే అవకాశమే ఎక్కువని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) తెలిపింది. భారత్లో కరోనా మూడో వేవ్
చైనా ప్రభుత్వానికే కాదు అక్కడి కంపెనీలకు కూడా భారత్ అంటే ద్వేషమే. చాన్స్ చిక్కితే చాలు ఇండియాపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. తాజాగా చైనాకి చెందిన ఓ పెద్ద కంపెనీ భారతీయులపై తన అక్క
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారీ భద్రత నడుమ వైట్ హౌస్ కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. శ్వేతసౌధంలోని ఒవెల్ ఆఫీస్ లో బైడెన్ తో భేటీ అయ్యారు.