Home » india
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.
కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అంటున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. వారాల తరబడి విధించిన ప్రక్రియను అన్ లాక్ చేయడంతో ...
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. సౌతాంప్టన్లో జరగాల్సిన ఈ మ్యాచ్ మొదటిరోజు వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా ముగిసింది.
Worldwide Corona Cases : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య నాలుగు మిలియన్లను దాటింది. అనేక దేశాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు మరణాలు భయపెడుతున్నాయి. అగ�
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
కరోనా వైరస్ కారణంగా భారత్ సర్వనాశనమైందని గురువారం ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరనావైరస్ సంక్షోభంలో సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు దూరమవగా.. ఎప్పుడు స్కూళ్లకు మళ్లీ చేరువవుతారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద మ్యాచ్గా భావిస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సౌతాంప్టన్లో ఇవాళ(18 జూన్ 2021) మధ్యాహ్నం జరగాల్సి ఉండగా.. మ్యాచ్ ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఊహించినట్టే.. కోట్లాదిమంది అభిమానుల ఆశలపై వరుణుడు వర్షం క
సామాన్య ప్రజలకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వంట నూనెల ఇంపోర్ట్స్పై డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో కేంద్రం పన్ను తగ్గించింది. దాదాపు 20 శాతం వరకు ధర�
బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త.... కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న పసిడి ధర భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 47 వేల రూపాయలకు చేరింది.