india

    Swiss bank : స్విస్ బ్యాంక్‌లో పెరిగిన భారతీయుల సొమ్ము

    June 18, 2021 / 07:06 AM IST

    స్విస్ బ్యాంకులో భారతీయులు, భారతీయ సంస్థలు దాచుకున్న సొమ్ము 20 వేల 700 కోట్ల రూపాయలకు పెరిగింది. బ్యాంకుల్లో సెక్యూరిటీల విలువ గణనీయంగా పెరగ్గా.. కస్టమర్ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి.

    WTC 21 Final : ఫైనల్ విజేత ఎవరు?, టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్

    June 18, 2021 / 06:37 AM IST

    భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. సౌథాంప్టన్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ కాగా.. అజింక్యా రహానె వైస్‌ కె�

    WTC Final : భారత తుది జట్టు ఎంపిక

    June 17, 2021 / 08:54 PM IST

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత తుది జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. జట్టులో ముగ్గురు ఫాస్ట

    Corona In India : దేశంలో కొత్త‌గా 67,208 క‌రోనా కేసులు న‌మోదు

    June 17, 2021 / 10:26 AM IST

    దేశంలో కొత్త‌గా 67,208 క‌రోనా కేసులు న‌మోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది.

    Repair And Prepare : రిపేర్,ప్రిపేర్..ఇదే మన నినాదం

    June 16, 2021 / 08:10 PM IST

    కరోనా వైరస్ ను ప్రస్తుత యుగపు అతిపెద్ద విధ్వంసంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.

    ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

    June 16, 2021 / 05:55 PM IST

    ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

    Twitter appoints: సెంట్రల్ గవర్నమెంట్‌కు తలొగ్గిన ట్విట్టర్

    June 15, 2021 / 10:43 PM IST

    సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలను ఒప్పుకుంది. టెంపరరీ చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు, ఆ అధికారి వివరాలను త్వరలోనే ఐటీ మంత్రిత్వ శాఖతో షేర్ చేసుకుంటామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది.

    Sonia Gandhi : దళాల ఉపసంహరణతో భారత్ కు నష్టం!

    June 15, 2021 / 05:31 PM IST

    గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.

    Vaccine Side-effects: భారత్‌లో వ్యాక్సిన్ వల్ల చనిపోయిన తొలివ్యక్తి ఇతనే.. ప్రకటించిన ప్రభుత్వం!

    June 15, 2021 / 02:55 PM IST

    భారత్‌లో కోవిడ్-19 నాలుగో దశ వ్యాక్సినేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు కరోనావైరస్ సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. అందుకు కారణం వ్యాక్సినేషన్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ వికటించి ఓ �

    Galwan Incident: విషాద ఘటనకు ఏడాది పూర్తి

    June 15, 2021 / 10:50 AM IST

    లడఖ్ లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగి నేటికీ ఏడాది పూర్తైంది. 2020 జూన్ 15 రెండు దేశాల సైనికులు మధ్య భౌతిక దాడులకు పాల్పడ్డారు. ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద ఈ ఘర్షణలు జరిగాయి. అయితే మే నెలలోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యా�

10TV Telugu News