Home » india
ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న జరుపుకుంటున్న సందర్భంగా ప్రముఖులంతా ఫొటోలతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాత్రం మరో కాంట్రవర్సీ కామెంట్ చేశారు.
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో పర్యటన అనంతరం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలియజేశారు ఎన్వీ రమణ.
కొత్త ఐటీ నిబంధనలపై ఇండియా ఐక్యరాజ్యసమతిలో స్పందించింది. సోషల్ మీడియా వినియోగదారులను బలోపేతం చేయడానికే వీటిని రూపొందించినట్లు పేర్కొంది. దీనిపై పలువురితో 2018లోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
IND vs NZ WTC Final: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్లో జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జామిసన్ 5 వికెట్లు పడగొట్టి భారత ఆటగాళ్లన�
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక రోజు ముందు ఆదివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు యోగాపై ఓ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.
ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఇబ్రహీం రైసీ..తాజాగా జరిగిన 13వ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
భారతదేశంలో మెల్లిమెల్లిగా కరోనా తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే..బంగారం ధరలు కూడా కిందకు దిగొస్తున్నాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియుళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయ�
కోల్కతా వేదికగా 2001వ సంవత్సరం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఆ సమయంలో తాను బాల్ బాయ్ గా వ్యవహరించానని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రివీల్ చేశాడు.