Home » india
రియల్ మీ (Realme c11) సంస్థ మరో మొబైల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 4జీ స్మార్ట్ ఫోన్. సామాన్య, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ కు అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందించారు.
వచ్చే నెలలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అందుబాటులోకి రాబోతోంది. అసోసియేషన్ ఆఫ్..హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కొద్ది మొత్తంలో దిగుమతి చేసుకోనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించింది సింగిల్ డోస్ అనే సంగతి తెలిసిందే. ఫ్రోజెనస్ స్టోరేజ్ అవసరం లేని ట�
ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసు సంఖ్య ఒకరోజు పెరుగుతూ మరోరోజు తగ్గుతూ ఉన్నాయి. బుధవారం (23,2021)24న 54,069 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే కేసులు ఒక్కరోజులోనే కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.
డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరమా? మాస్కు లేకుంటే ముప్పు తప్పదా? మాస్కు లేకుండా డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి వెళ్లినా వైరస్ సోకే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.
దేశంలో ఆట బొమ్మల తయారీ పరిశ్రమకు ఊతమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వినాశనం తర్వాత కోవిడ్-19 డెల్టా ప్లస్ కొత్త వేరియంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలను పెంచుతుంది. భారతదేశంలో కనిపించిన డెల్టా వేరియంట్ ప్రపంచంలోని మరో తొమ్మది దేశాలలో కూడా కనిపిస్తోంది.
కరోనా కేసులు తగ్గుతున్నాయని..కాస్త ఊపిరి పీల్చుకోవచ్చని అనుకుంటున్న క్రమంలో మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో భారత్ లో నిన్న (జూన్ 23,2021)ఒక్కరోజే ఏకంగా 54,069 కరోనా కేసుల నమోదుయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకట�
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో టీమిండియా రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఎదురైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇరు జట్లను కుంగదీయగా చివరి రోజు పర్ఫార్మెన్స్తో కివీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను న్యూజిలాండ్ తొలిసారిగా కైవసం చేసుకుంది. టెస్ట్ ఛాంపియన్గా నిలిచిన కివీస్ను ఈ స్థాయిలో నిలబెట్టడంలో ఆ టీమ్ సమిష్టి కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.