Home » india
ప్రముఖ వ్యాపార వేత్త అయిన..హర్ష్ గోయెంకా పోస్టు చేసిన వీడియో తెగ వైరల అవుతోంది. మాస్క్ పెట్టుకోకపోతే..బాదుడే అన్నట్లుగా ఉంది ఆ వీడియో. మాస్క్ లేని వారికి ఫైన్స్ వేస్తున్నా..ఎంత నిర్లక్ష్యం దాగి ఉందో..అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
మోదీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ అమలులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతదేశానికి కొత్త గ్రీవెన్స్ అధికారిగా కాలిఫోర్నియాకి చెందిన జెరెమి కెస్సెల్ను ఆదివారం నియమించింది.
మిడతల విషయంలో ఈ దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. దాడులను అరికట్టేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఇండియా - పాక్ దేశాలు కోటి గుడ్లను నాశనం చేశాయి. ఈ రెండు దేశాల ఉమ్మడి ఆపరేషన్ ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఆఫ్రిక�
భవిష్యత్ లో సైబర్ యుద్ధాలే ఎక్కువగా ఉంటాయని సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ పరంగా ఎంత సురక్షితంగా ఉంటే అంత బలంగా ఉన్నట్లు అర్థం. అయితే..సైబర్ సెక్యూర్టీ పరంగా ఏ దేశం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలని లండన్ కు చెందిన థింక్ ట్యాంక�
తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఏ ఫోన్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, కేవలం రూ.10వేల లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ పది ఫోన్లు ఇవే అంటున్నారు టెక్నికల్ నిపుణలు..
అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ను సోమవారం ఒడిశా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది.
బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, ప్రత్యక్ష కాల్పుల దశ దాటిపోయింది. ఉగ్రవాదులు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని సవాల్ విసురుతున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఉగ్రవాదులు చేసే దాడులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని...
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల దగ్గరే నమోదవుతున్నాయి.
భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. అర్హత ‘ఎ’ ప్రమాణం అందుకుని ఒలింపిక్స్కు అర్హత పొందిన భారత తొలి స్విమ్మర్గా
దేశంలో త్వరలో టిక్టాక్ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. టిక్టాక్ ప్రతినిధులు కేంద్ర ఐటీ శాఖ అధికారులతో తాజాగా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఐటీ చట్టాలకు లోపడి పనిచేస్తామని టిక్టాక్ ప్రతినిధులు చెప్పినట్లు