Home » india
దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ.
ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)కు చెందిన డ్రోన్ గార్డ్ కౌంటర్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ (C-UAS)ను దక్షిణాసియా దేశానికి విక్రయించినట్లు ప్రకటించింది. ఇండియాలోని జమ్మూలో ఎయిర్ఫోర్స్ స్టేషన్ పై దాడి జరిగిన మరుసటి రోజే ఈ ఘటన నమోదైంది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల జనాభాకు టీకాలు వేస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇది నార్వే జనాభాకు సమానమని పేర్కొంది. టీకా వేసే ప్రక్రియ 100 మీటర్ల పరుగుపందెం లాంటిది కాదని.. మారథాన్ వంటిదని తెలిపారు.
భారతదేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో నాలుగు లక్షల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 99.16, డీజిల్ ధర రూ.89.18కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.36, డీజిల్ రూ.96.72కు పెరిగింది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చుక
చైనా స్మార్ట్ ఫోన్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన షావోమీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్ లో టాప్ పొజిషిన్ లో నిలిచింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలతో మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుంది.
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా..శుభ్మన్ గిల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
పాక్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగనున్నాయని, ఈ కారణంగా రెండు రోజల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వెల్లడించింది.
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి నేటితో ఆరేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
భారత్ లో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది