Home » india
Exports : దేశంలో ఎగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ఏడు నెలలుగా వరుస పురోగతిని కొనసాగిస్తూ, జూన్ నెలలో 48.34 శాతం పెరిగి 32.52 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ నెలలో దిగుమతులు 98 శాతం పెరిగి.. 41.87 డాలర్లకు చేరాయి. జూన్ నెలలో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం 9.37 బిలియన్
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.
భారత్ లో పలు రకాల నాడీ రుగ్మతల వల్ల చనిపోయిన వారి వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రకరకాల నరాల రుగ్మతల వల్ల దేశంలో స్ట్రోక్తో ఒక్క సంవత్సరంలోనే 6,99,000మంది మరణించారని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో ప్రచురితమైన పత్రం తెలిపింది. భారతద�
చైనా దళాలు మరోసారి భారత్ ఆర్మీతో ఘర్షణ పడుతున్నాయని వస్తున్న మీడియా నివేదికలను భారత సైన్యం ఖండించింది. తూర్పు లడఖ్లో చైనా దళాలు భారత్తో మళ్లీ ఘర్షణ పడ్డాయనే మీడియా కథనాలను భారత దళాలు బుధవారం (జూలై 14, 2021) ఖండించాయి. ఈ వార్తా కథనాన్ని 'ధృవీకర�
ఇండియాలో సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే దాదాపు లక్ష మందికి పైగా చనిపోయినట్లు సమాచారం.
భారత్ లో మొదటి కరోనా రోగికి మరోసారి వైరస్ సోకింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డోమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
గత కొద్దీ రోజులుగా వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా కారణంగా సుమారు 14 నెలల పాటు అమ్మకాలు మందకొడిగా ఉండటంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి ఆటో మొబైల్ కంపెనీలు. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు తొలగించారు. దీంతో కార్లు, బైకులత�
మలంకార ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా సుప్రీం హెడ్ బసెలియోస్ మార్తోమా పాలోస్-II కన్నుముశారు.
దేశంలో జనాభా అందరికీ వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచింది.