Home » india
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొందరికి కరోనా సోకుతుంది. అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువగా ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిర్లక్ష్యంగా
శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
భారత్, శ్రీలంక జట్లు మధ్య మూడు వన్డే సిరీస్లు జరగుతుండగా.. మొదటి మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50ఓవర్లలో 9వికెట్ల నష
ప్రధానంగా భారత్ వంటి దేశాల్లో సెల్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
దేశంలో శనివారం ఇచ్చిన 46.38లక్షల డోసుల టీకాలతో కలిపి దేశంలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 40 కోట్లు మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ప్రపంచంలోనే క్లిష్టమైన పరీక్ష ఏదైనా ఉందంటే.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్దే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీఎస్ఈ) నిర్వహించే ఈ పరీక్షకు వెయ్యి కంటే తక్కువ పోస్టులకు పది లక్షలకు పైగా పోటీపడుతుంటారు.
కరోనా కేసుల తగ్గుదల రేటు తగ్గాయి.కానీ ఇది హెచ్చరికే అంటున్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. కరోనాపై పోరాటంలో రాబోయే 100 నుంచి 125 రోజులు అత్యంత కీలకమని తెలిపారు.
12-18ఏళ్ల వయస్సు వారికి త్వరలోనే కోవిడ్ వ్యాకిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మరి కొద్ది నెలల్లో జరగనున్న T20 World Cupకు సంబంధించిన షెడ్యూల్ లో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ లను ఒకే గ్రూపులో చేర్చింది ఐసీసీ.
భారత్తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.