Home » india
శ్రీలంక టూర్లో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డే మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది.
చైనా వలలో ఏపీ రొయ్య
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవ్వరూ చనిపోలేదని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు రిపోర్ట్ చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.
భారత్ లో కోవిడ్ కాలంలో సంభవించిన మరణాల సంఖ్యపై ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ ఈ వార్త భారత్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలోనే మోడెర్నా వ్యాక్సిన్ భారత్లో పంపిణీ కానుంది. భారత్కు 75లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది.
త్వరలో భారత్ లో 5జీ మొబైల్ నెట్ వర్క్ లాంచ్ కానుంది. ఈ క్రమంలో 5జీ స్మార్ట్ ఫోన్లు తీసుకోవడం బెటర్. ఆ విధంగా వచ్చే
మారుతి సుజుకి సైతం రంగంలోకి దిగింది. జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుంది. అదీ కూడా ముందుగా మన భారత్ లోనే.
క్యాడ్బరీ చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు. ఏదైనా అకేషన్ వచ్చినా, కానుకగా ఇవ్వాలన్నా వీటినే ఎక్కువమంది ప్రిఫర్ చేస్తారు. అంతగా ఫేమస్ అయిపోయాయి ఈ చాక్లెట్స్. అయితే, ఈ క్యాడ్ బరి ఉత్పత్తులు ఇప్పుడు వివాదంలో పడ్డాయి. క్�
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.
16 నెలల తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడిపేవారు. ఇకపై 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడపనున్నారు. ఇక రైలు వ�