Home » india
మనిషి జీవితంలో 35 ఏళ్లు అంటే చాలా తక్కవే. కానీ 35 ఏళ్లకే అనారోగ్యాలు చుట్టుముడుతున్న పరిస్థితులు. 35 ఏళ్లకే అనేక వ్యాధులుపాలవుతున్న అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి కారణమంటోంది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం�
టీమిండియా చేతిలో రెండో వన్డేలోనూ పరాజయం చవిచూసిన లంక జట్టుకు మరో షాక్ తగిలింది. మంగళవారం కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో నిర్దేశించిన సమయంలోనే పూర్తి ఓవర్లు బౌలింగ్ వేయనందుకు ఆ జట్టుకు జరిమానా విధించింది ఐసీసీ.
అమెరికాకు చెందిన ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్కార్డ్ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధించింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నేటి నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
దేశంలో అధికారిక లెక్కలతో పోలిస్తే కరోనా మరణాల వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం పూనుకుంది. ఈ నేపథ్యంలోనే రానున్న నాలుగేళ్లలో రక్షణ రంగానికి 5 లక్షల కోట్లు వెచ్చించనుంది. అధునాతన ఆయుధాలు, యుద్ధవిమానాలతోపాటు.. వాటిని సంబందించిన టెక్నాలజీని కొనుగోలు చేయనుంది. ఇక ఈ నేపథ
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (Akash-NG)ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది.
ఉత్తరప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇక వర్షం దాటికి సీతాపూర్ లో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
రుతుపవనాలు ఎందుకు నిలిచిపోయాయి? లోటు వర్షపాతానికి కారణం ఏంటి? వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడనుంది?
దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు
అసలే కరోనావైరస్ మహమ్మారి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదైంది.