Home » india
అఫ్ఘాన్ తాలిబన్ల ఆధిపత్యంతో భారత్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు చైనా కూడా తాలిబన్లతో చేయి కలపడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది.
ఎన్నో కష్టాలు, కరోనా ఎదురీతల మధ్య శ్రీలంకతో సమరానికి సిద్ధం అయ్యింది భారత్.. చెరొక పాయింట్ ఖాతాలో వేసుకుని ఆఖరి మ్యాచ్లో అమీతుమీ తేల్చుకునేందుకు రంగంలోకి దిగింది.
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
భారత్, శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ గురువారం(29 జులై 2021) భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు జరగనుంది. ఇంతకుముందు, ఇరు జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలవగా.. మూడో మ్యాచ్ కీలకం కానుంది.
భారత వారెన్ బఫెట్ గా పేరుపొందిన బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ఝన్వాలా...భారత్ లో అతి తక్కువ ఖర్చుతో కూడిన ఓ కొత్త విమానయాన సంస్థను ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు.
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్కు మరోసారి భారీ సాయం ప్రకటించింది అమెరికా.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కొన్ని రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
భారత్ తో సహా దాదాపు మరో 10 దేశాలకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిక చేసింది. హెచ్చరికలను అతిక్రమించి ఆ దేశాలకు ప్రయాణాలు చేస్తే వారు మూడు సంవత్సరాలపాటు ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తామని..చట్టపరమైన
భారత్ లో కరోనా కేసుల నమోదు ఓ రోజు తగ్గితే..మరోరోజు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా కేసులు పెరిగాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 43వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 43,654 కొత్త కేసులు నమోదు �
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఒకవైపు, కరోనా చురుకైన కేసుల సంఖ్య మూడు వారాలుగా తగ్గుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఒకవైపు, కరోనా చురుకైన కేసుల సంఖ్య మూడు వారాలుగా తగ్గిపోతూ వస్తోంది. మరోవైపు 10శాతానికి పైగా సంక్రమణ రేటు ఉన�