Home » india
దేశంలో చాపకింద నీరులా కరోనా మళ్లీ విజృంభిస్తూ కలవర పెడుతోంది. పది రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు 10 శాతం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)అధ్యక్ష బాధ్యతలను ఆగస్టు నెలకు గాను భారత్ కు అప్పగించారు.
జులైకి లక్షా 16 వేల కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది. 2020 జులైతో పోల్చితే 33 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనేందుకు ఇదే సంకేతమని ఆర్థిక శాఖ అభిప
భారత్పై హఠాత్తుగా దాడి చేసేందుకు చైనా ప్లాన్
టోక్యో ఒలింపిక్స్ వెల్టర్ వెయిట్ విభాగంలో సెమీ ఫైనల్ చేరిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. సెమీ ఫైనల్ చేరిన లవ్లీనా దేశానికి మరో పతకం అందించడం ఖాయమైపోయింది.
ధనాధన్ అంటూ..కూల్ డ్రింక్స్ క్యాన్ లను పగులగొడుతున్నాడు. వెనుకాలే ఉన్న ఓ వ్యక్తి నిశితంగా గమనిస్తున్నాడు. ఆ ఏముంది ఇందులో వింత. బలంగా ఉంటే..ఎవరైనా పగలగొడుతారు అంటారు కదా. ఇక్కడే ఉంది అసలైన విషయం.
ప్రైమ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 26,27 తేదీల్లో 'ప్రైమ్ డే' సేల్ నిర్వహించింది. ఈ సేల్ లో ప్రైమ్ కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అమెజాన్లో డెస్క్ట్యాప్, ల్యాప్ ట్యాప్, బ్యూటీ ప్రాడక్ట్, దుస
కరోనా తరువాత ఎక్కువమంది మహిళలు సర్వికల్ కాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గైనకాలజిస్టుల వద్దకు వస్తున్న మహిళల్లో సర్వికల్ కేసుల నిర్ధారణ కావటం ఆందోళన కలిగిస్తోంది.
భారత పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలతోని టీమిండియా జట్టు..గురువారం జరిగిన పూల్ ఏ నాలుగో మ్యాచ్ లో 3-1 గోల్స్ తేడాతో అర్జెంటినా (2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతకం) ఓడించడం గమనార్�
నిర్ణయాత్మక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్లో 81పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగించింది.