Home » india
హర్పూన్ మిస్సైళ్లను(Harpoon Joint Common Test Set)మరియు సంబంధిత పరికరాలను భారత్ కు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
కరోనా మహమ్మారి మూడవ వేవ్ రావడం దాదాపు ఖాయం అంటున్నారు నిపుణులు. వచ్చే వారం(ఆగస్ట్ రెండోవారం) నుండి కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రారంభించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్(జే అండ్ జే)సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇండియాలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్యులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు. కొత్తగా వేసిన అంచనాల ప్రకారం ఈ నెలలోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని రోజూ లక్ష నుంచి లక్షన్నర �
దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా-టిబెట్ మధ్య ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతోంది.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియ్ రిసెర్చ్ (CSIR) డెరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మాండే తేల్చిచెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మాండే దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ తప్పద�
క్వార్టర్ ఫైనల్స్లో 3-1 విజయాన్ని నమోదు చేసిన భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ విధంగా భారత పతక ఆశలు చిగురించాయి.
ఆటోమొబైల్ కంపెనీలు జులై 2021 అమ్మకాల గణాంకాలు విడుదల చేశాయి. ఈ గణాంకాలు ప్రకారం జులై నెలలో ఫోర్ వీలర్స్ అమ్మకాలు కొంతమేరకు పెరిగాయి. కంపెనీల వారీగా అమ్మకాలు చూస్తే.. మారుతి కంపెనీ జులై నెలలో 1,62,462 వాహనాలు విక్రయించింది. వీటిలో 1,36,500 వాహనాలు భారతదేశ�
మన దేశంలో లభించే ఆయుర్వేద ఔషధం అశ్వగంధ. దీని నుంచి తయారుచేసిన ఔషధంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రయోజనం పొందినట్టు అధ్యయనాల్లో రుజువైంది. ఈ క్రమంలో ఇప్పుడు..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత షట్లర్ పీవీ సింధూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు పీవీ సింధు.