Home » india
నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆప్గనిస్తాన్ ని మళ్లీ తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
భారత్లో మూడో వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయని వస్తున్న వార్తల మధ్య కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతా నాగబాబు కామెంట్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది.. ఇ�
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్, జావెలిన్ త్రోయర్ టాక్ ఆఫ్ ద టౌన్ మారిపోయాడు. యావత్ దేశమంతా ఎక్కడ చూసినా అతనిపై చర్చనే. శనివారం సాధించిన ఈ ఫీట్ ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది కాబట్టే.. మెడల్ సాధించినప్పటి నుంచి ప్రతి క్షణం వార్తల్లో నిలు�
దేశంలో కరోనా సంక్రమణ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రియాశీల కేసులు చాలా రోజుల తర్వాత తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 వేల 499 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ నుంచి మీరు లండన్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే.... మీ జేబులకు చిల్లులు పడినట్టే. లండన్ ఫ్లైట్ ఛార్జీలు వీపు విమానం మోత మోగిస్తున్నాయి. ఇండియా, లండన్ల మధ్య ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారిగా ల�
చిన్నతనంలోనే 90ఏళ్ల బరువుతో ఊబకాయుడిగా ఉండే నీరజ్ చోప్రా స్వర్ణ విజేతగా మారాడు. హర్యానాకు చెందిన ఈ అథ్లెట్.. అద్వితీయమైన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేశాడు. సామాన్య కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో మొదలుపెట్టిన అతడి ప్రస్థానం దేశం మొత్తం త
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. టోర్నీ చివరి రోజు యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను సాకారం చేశారు నీరజ్.. అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం తెచ్చిపెట్టారు. దేశం మొత్తం గర్వించేలా టోర్నీ ఆరంభం
కియా ఇండియా మరో మైలురాయిని చేరుకుంది. అత్యంత వేగంగా అంటే రెండేళ్ల కాలంలోనే 3లక్షల యూనిట్లు అమ్మకాలు జరపగలిగింది. ఇండియాలో అతి తక్కువ కాలంలో ఇన్ని ఎక్కువ ప్రొడక్ట్లు అమ్మిన బ్రాండ్ ఇదే.
భారత్కు త్వరలోనే మరో విదేశీ టీకా రాబోతోంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.