Home » india
ఇవాళ భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా టీకా అందుబాటులోకి తేవాలని ప్రపంచవ్యాప
తాలిబన్లు భారత్కు వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి సాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆ సంస్థ అధికార ప్రతినిధి సుహైల్ షాహిన్ హెచ్చరించాడు.
ఇండియా, అమెరికా, చైనా సహా 12 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మళ్లీ ఆఫ్ఘానిస్తాన్లో తుపాకీతో పాలన సాగించే ఏ ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని తేల్చి చెప్పాయి. అలాంటి సర్కార్ కు మద్దతివ్వబోమని తీర్మానించాయి. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిల
దేశంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటానికి 2009లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చుకున్నాం. ఈ విద్యాహక్కు చట్టం ప్రకారం..6 నుంచి 14యేళ్ళ లోపు చిన్నారులకు విద్య ప్రాథమిక హక్కు. కానీ చట్టాలను చేసే నాయకులే చట్టాలని అమలు చేయటంలేదు. దీంతో �
మోడల్ చేసేందుకు ఫార్చునర్లనే ఎక్కువగా ఛాయీస్ తీసుకునేది అందుకే.. ఫోర్డ్ ఎండేవర్, ఎంజీ గ్లోస్టర్ లాంటి కార్లతో పోటీపడగల సత్తా ఫార్చునర్ది. రీసెంట్ గా ఓ వ్యక్తి ఫార్చునర్ లో టాయ్లెట్ అరేంజ్ చేసుకున్నాడు.
5జీ... మనిషి లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. 5జీ నెట్ వర్క్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్ కనెక్టివిటీ,
చేతిలో డబ్బు ఉండాలే గానీ రిలయన్స్ డిజిటల్లో మంచి లాభసాటి షాపింగ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా ప్రముఖ డిజిటల్ మాద్యమాలు ఇండిపెండెన్స్ డే సేల్ మొదలుపెట్టేశాయి. రిలయన్స్ డిజిటల్ అంతకుమించిన ఆఫర్లతో రంగంలోకి దిగింది.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇతర దేశాలకు ఎగుమతవుతున్న ఉత్పత్తుల , తద్వారా వస్తున్న అదాయనికి సంబంధించిన వివరాలను డీజీసీఐఎస్ తెలిపింది.
5 రోజులు వానలే వానలు