Home » india
భారతదేశంలో కరోనా సంక్షోభం దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. తగ్గినట్లుగా అనిపించిన కరోనా కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి.
అప్ఘానిస్తాన్లో తాలిబన్ల అరాచకాలకు దేశం విడిచి వెళ్లిపోవాలని అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది.
భారత్ లో అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ రావచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణుల కమిటీ హెచ్చరించింది. ప్రధాని కార్యాలయానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.
బంగారు నగలకు హాల్మార్క్ నమోదుకు సంబంధించి.. H.U.I.D నిబంధనలకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు బంగారం దుకాణాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఈ బంద్ జరుగుతోంది.
అప్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భారతదేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.
జమ్ముకశ్మీర్ను ప్రస్తుత తాలిబన్ల ఆక్రమణలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
14 ఏళ్లకే తాలిబన్ ఉగ్రవాదికి భార్యగా మారి..కన్న కూతుళ్లనే తన కళ్లముందే అమ్మేస్తే గుండెలవిసేలా రోదించింది. మిగిలిన బిడ్డల్ని కాపాడుకోవటానికి భారత్ కు..
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 375 మంది మృతి చెందారు.
భారతీయ కంపెనీల ‘విలువ’ తగ్గిపోయింది..!
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 30వేలకు పైగా బుకింగ్ చేసుకున్నారు.